స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అవినాష్ ముందస్తు బెయిల్పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10.30 గం.కు విచారణ జరుపుతామని వెల్లడించి తెలంగాణ హైకోర్టు. అవినాష్ రెడ్డి బెయిల్ పై వాదనలకు ఎంత సమయం పడుతుందని అడిగిన న్యాయమూర్తి… రేపు ఉ.10.30 గంటలకు విచారణ జరుపుతామని తెలిపారు.
బ్రేకింగ్: అవినాష్ ముందస్తు బెయిల్పై విచారణ రేపటికి వాయిదా
0
459
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


