వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయులు దాడులు చేయడం, కక్షసాధింపు చర్యలకు దిగడం మంచిది కాదని విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో తాము ఎప్పుడూ హింసను ప్రోత్సహిం చలేదని చెప్పారు. కొత్తవలస మండలం ఉత్తరాపల్లి సచివాలయంపై కొందరు కూటమి కార్యకర్తలు రాళ్లు వేయడం, శిలాఫలకాలు పాడుచేయడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే, విధివిధినాలు చెప్పక మునుపే ఇలా దాడులు చేయడం అప్రజాస్వామికం అని మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడులు చేయడం, కక్ష సాధింపు సరికాదు- మజ్జి
0
200
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


