24.2 C
Hyderabad
Thursday, January 16, 2025
spot_img

అప్పట్లో జగన్‌ నాపై దాడి చేయించారు- మంత్రి నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. వైసిపి ప్రభుత్వంలో భీమవరంలో పాదయాత్ర చేసినప్పుడు తనపై అప్పటి ముఖ్యమంత్రి జగన్, అప్పటి ఎమ్మెల్యే దాడి చేయించారని అన్నారు. తనపై దాడి జరిగిన ప్రదేశంలోనే గతంలో పవన్ కళ్యాణ్ అన్నపై కూడా దాడి జరిగిందని చెప్పారు. రాత్రికి రాత్రి ఆనాడు తమ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించి జైలుకు పంపించారని ఆరోపించారు.

కూటమిలో మిస్ ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు ఉండవు. గతంలో వైసిపి ప్రభుత్వానికి 151 సీట్లు వస్తే గతేడాది జరిగిన ఎన్నికలలో 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు చాలా జాగ్రత్తగా పరిపాలన చేయాలి. కూటమిని విడదీసే పనిలో సైకో జగన్ ఉన్నారు. మనమందరం బూత్ లెవెల్ నుండి జాతీయస్థాయి వరకు అప్రమత్తంగా ఉండాలి.. అని లోకేశ్‌ అన్నారు. భీమవరంలో పర్యటించిన లోకేశ్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

Latest Articles

ఫార్ములా-ఈ కారు రేసు కేసు – విచారణ ఎదుర్కొన్న కారు పార్టీ చిన్న సారు..!

రాజకీయాల్లో ఎన్నో పక్షాలు ఉన్నా.. పాలకపక్షం, ప్రతిపక్షం నడుమ వైరం నిత్యకృత్యం అయ్యింది. సహజంగానే జరుగుతుందో, అసహజంగానే జరుగుతుందో కాని... రాజకీయ పార్టీ అధికార పార్టీగా మారిందంటే చాలు...ప్రతిపక్ష పార్టీ నేతల తప్పుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్