25.2 C
Hyderabad
Friday, February 14, 2025
spot_img

లింగమనేని రమేష్ ఇంటి జప్తుపై వాదనలు పూర్తి

స్వతంత్ర వెబ్ డెస్క్: ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేష్ ఇంటి జప్తునకు అనుమతి కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. సీఐడీ ఎస్పీ జయరాజును లింగమనేని ఇంటి ఎటాచ్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను.. కేసు విచారణ అధికారి పూర్తి వివరాలతో డాక్యుమెంట్లు సమర్పించారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వు చేసింది. ఈనెల 28న ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం తెలిపింది.

Latest Articles

ఈ నెల 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం

ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత KCR నిర్ణయించారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్