25.7 C
Hyderabad
Monday, March 17, 2025
spot_img

యువగళం 100వ రోజు ఏపీ వ్యాప్తంగా పాదయాత్రలు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఈనెల 15న లోకేశ్ పాదయాత్ర 100 రోజుల మైలురాయిని చేరుకోనుంది. దీంతో ఆయన పాదయాత్రకు సంఘీభావంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు పాదయాత్రలు చేపట్టాలని అధిష్టానం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో 3వేల మంది పార్టీ శ్రేణులతో 7 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని సూచించింది. నాయకులు, కార్యకర్తలు, ఈ సంఘీభావ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది. కాగా ఈ ఏడాది జనవరి 27న లోకేశ్.. యువగళం పేరుతో 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

 

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్