29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపు

Narthu Ramarao |పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయ దుందుభి మోగించారు. ఆయనకు 632 ఓట్లు రాగా.. ఇండిపెండెంట్ అభ్యర్థికి 108 ఓట్లు వచ్చాయి. మరోవైపు కర్నూలులోనూ వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన 359 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరికాసేపట్లో తుది ఫలితం రానుంది.

Read Also: అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్న మంత్రి బుగ్గన

Follow us on:   Youtube   Instagram

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్