42.2 C
Hyderabad
Friday, April 26, 2024
spot_img

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు సాకు కోసం ఎదురుచూస్తున్నారు: సజ్జల

ఆంధ్రప్రదేశ్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాకు కోసం ఎదురుచూస్తున్నాడని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో ఓటర్లను తప్పించడానికి చంద్రబాబు టెక్నాలజీ ఉపయోగించారని అన్నారు. పాలన సరిగ్గా చేస్తుంటే అడ్డదారులు తొక్కాల్సిన అవసరం ఏముంది? అంటూ మండిపడ్డారు. దొంగ ఓట్లు చేర్చడం వంటి అలవాట్లు టీడీపీకే ఉన్నాయని సజ్జల విరుచుకుపడ్డారు.

 

Latest Articles

‘ఆ ఒక్కటీ అడక్కు’కి ఫస్ట్ ఆప్షన్ అల్లరి నరేష్ గారే: నిర్మాత రాజీవ్

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్