గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా గండిపేట్లో కబ్జాదారులు రెచ్చిపోయారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఓ బీఆర్ఎస్ నాయకుడు కబ్జా చేశాడు. గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9ఎకరాల 36 గుంటల భూమిని అప్పటి మంత్రి అండదండలతో బీఆర్ఎస్ నేత కలెక్టర్ను ప్రభావితం చేసి అడ్డదారిలో పట్టా చేయించుకున్నాడు. ఆ భూమిని గండిపేట తహశీల్దార్ కాపాడాడు. జేసీబీ సహా యంతో ప్రహారీ గోడను నేలమట్టం చేయించి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా పట్టా పాస్ బుక్కును రద్దు చేయించారు.
గండిపేట్లో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు
0
216
Previous article
Latest Articles
భరిస్తున్నా.. లేదంటే మరో జీవన్రెడ్డిని అయ్యేవాడిని- చిన్నారెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులకు ఆశపడి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని అన్నారు. వనపర్తిని సర్వనాశనం చేస్తున్నారని.. భరిస్తున్నా కాబట్టే పార్టీలో కొనసాగుతున్నానని చెప్పారు. లేదంటే మరో...
- Advertisement -
- Advertisement -


