గండిపేట్‌లో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు

   గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా గండిపేట్‌లో కబ్జాదారులు రెచ్చిపోయారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఓ బీఆర్ఎస్‌ నాయకుడు కబ్జా చేశాడు. గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9ఎకరాల 36 గుంటల భూమిని అప్పటి మంత్రి అండదండలతో బీఆర్ఎస్‌ నేత కలెక్టర్‌ను ప్రభావితం చేసి అడ్డదారిలో పట్టా చేయించుకున్నాడు. ఆ భూమిని గండిపేట తహశీల్దార్ కాపాడాడు. జేసీబీ సహా యంతో ప్రహారీ గోడను నేలమట్టం చేయించి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా పట్టా పాస్ బుక్కును రద్దు చేయించారు.

Latest Articles

భరిస్తున్నా.. లేదంటే మరో జీవన్‌రెడ్డిని అయ్యేవాడిని- చిన్నారెడ్డి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులకు ఆశపడి గత ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేదని అన్నారు. వనపర్తిని సర్వనాశనం చేస్తున్నారని.. భరిస్తున్నా కాబట్టే పార్టీలో కొనసాగుతున్నానని చెప్పారు. లేదంటే మరో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్