27.7 C
Hyderabad
Sunday, April 27, 2025
spot_img

గండిపేట్‌లో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు

   గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా గండిపేట్‌లో కబ్జాదారులు రెచ్చిపోయారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఓ బీఆర్ఎస్‌ నాయకుడు కబ్జా చేశాడు. గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9ఎకరాల 36 గుంటల భూమిని అప్పటి మంత్రి అండదండలతో బీఆర్ఎస్‌ నేత కలెక్టర్‌ను ప్రభావితం చేసి అడ్డదారిలో పట్టా చేయించుకున్నాడు. ఆ భూమిని గండిపేట తహశీల్దార్ కాపాడాడు. జేసీబీ సహా యంతో ప్రహారీ గోడను నేలమట్టం చేయించి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా పట్టా పాస్ బుక్కును రద్దు చేయించారు.

Latest Articles

‘రెట్రో’తో సూర్య అన్న మరో ఘన విజయం సాధించాలి: విజయ్ దేవరకొండ

కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రెట్రో'. పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం, మే 1వ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్