తిరుపతి జిల్లా అడవికోడియంబేడులో 80 ఏళ్ల రాజమ్మను గొంతు కోసి చంపిన ఇలంగోవన్రెడ్డిని అరెస్ట్ చేసినట్లు పుత్తూరు రూరల్ సీఐ భాస్కర్నాయక్ తెలిపారు. రాజమ్మ రెండో కొడుకు కృష్ణారెడ్డికి ఇలంగోవన్ కొడుకు, మృతురాలికి మనవడు. రాజమ్మ భర్త ఆర్ముగంరెడ్డి పదేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో తన బాగోగులు చూస్తున్న పెద్దకొడుకు కుమారుడు హరికృష్ణకు రాజమ్మ ఆస్తిని సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేసిందని సీఐ చెప్పారు. చిన్నకొడుకు కృష్ణారెడ్డి- కోడలు గౌరి దంపతుల కుమారుడు ఇళంగోవన్ రాజ మ్మను హతమార్చాడన్నారు.
తిరుపతి జిల్లా అడవికోడియంబేడులో వృద్ధురాలి హత్య నిందితుడి అరెస్ట్
0
346
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


