ఢిల్లీలోని తుగ్లక్ లైన్ లో ఉన్న అధికారిక నివాసాన్ని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. అనర్హత వేటు నేపథ్యంలో ఇవాళ్టి(ఏప్రిల్22)లోగా అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. దీంతో తన నివాసంలో ఉన్న వస్తువులన్నింటిని తీసుకుని రాహుల్ తన తల్లి సోనియా గాంధీ నివాసానికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో బీజేపీ కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కాగా 2019 ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటిపేరును కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారనే కేసులో ఆయనకు గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దాంతో ఆయన తన ఎంపీ పదవిని కోల్పోయారు.
అధికారిక నివాసం పూర్తిగా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ
0
392
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్పేస్టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


