బీఆర్ఎస్ నాయకులపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎవరి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మూడవసారి అధికారంలోకి రావాలన్న కేసీఆర్ కల నెరవేరదని ఈ సందర్భంగా తెలిపారు. తనపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తాను భయపడే వ్యక్తిని కాదని.. అవినీతి చేసి ఉంటే విచారణ చేసుకోండని సవాల్ విసిరారు. మరోవైపు పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆయనతో రాహుల్ గాంధీ టీం భేటీ అయింది. అయితే పొంగులేటి వారి ముందు కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. వాటికి ఒప్పుకుంటేనే కాంగ్రెస్ లో చేరతానని స్పష్టం చేసినట్లు సమాచారం.
బీఆర్ఎస్ నాయకులకు పొంగులేటి వార్నింగ్
0
637
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


