వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని రేపు ఉదయం 10.30గంటలకు విచారిస్తామని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఇవాళ సాయంత్రం 4గంటలకు ఆయనను విచారించాల్సి ఉండగా.. ముందస్తు బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ ఇంకా పూర్తి కానందున రేపు విచారిస్తామని చెప్పింది. మరోవైపు బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు పక్షాలు తమ వాదనలను బలంగా వినిపిస్తున్నాయి. దీంతో అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ వస్తుందో? రాదో? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా
0
351
- Tags
- Avinash Reddy
- cbi
Previous article
Next article
Latest Articles
మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం.. కాంగ్రెస్ లేదా బీజేపీలోకి?
మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందా...? అందుకే గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారా...? బిఆర్ఎస్ అధిష్టానం సైతం మల్లారెడ్డిని లైట్ తీసుకుందా...? తాజాగా మాజీ మంత్రి...
- Advertisement -
- Advertisement -


