23.7 C
Hyderabad
Monday, March 17, 2025
spot_img

అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని రేపు ఉదయం 10.30గంటలకు విచారిస్తామని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఇవాళ సాయంత్రం 4గంటలకు ఆయనను విచారించాల్సి ఉండగా..  ముందస్తు బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ ఇంకా పూర్తి కానందున రేపు విచారిస్తామని చెప్పింది. మరోవైపు బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు పక్షాలు తమ వాదనలను బలంగా వినిపిస్తున్నాయి. దీంతో అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ వస్తుందో? రాదో? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్