23.7 C
Hyderabad
Monday, March 17, 2025
spot_img

బీఆర్ఎస్ నాయకులకు పొంగులేటి వార్నింగ్

బీఆర్ఎస్ నాయకులపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎవరి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మూడవసారి అధికారంలోకి రావాలన్న కేసీఆర్ కల నెరవేరదని ఈ సందర్భంగా తెలిపారు. తనపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తాను భయపడే వ్యక్తిని కాదని.. అవినీతి చేసి ఉంటే విచారణ చేసుకోండని సవాల్ విసిరారు. మరోవైపు పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆయనతో రాహుల్ గాంధీ టీం భేటీ అయింది. అయితే పొంగులేటి వారి ముందు కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. వాటికి ఒప్పుకుంటేనే కాంగ్రెస్ లో చేరతానని స్పష్టం చేసినట్లు సమాచారం.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్