బీఆర్ఎస్ నాయకులపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎవరి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మూడవసారి అధికారంలోకి రావాలన్న కేసీఆర్ కల నెరవేరదని ఈ సందర్భంగా తెలిపారు. తనపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తాను భయపడే వ్యక్తిని కాదని.. అవినీతి చేసి ఉంటే విచారణ చేసుకోండని సవాల్ విసిరారు. మరోవైపు పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆయనతో రాహుల్ గాంధీ టీం భేటీ అయింది. అయితే పొంగులేటి వారి ముందు కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. వాటికి ఒప్పుకుంటేనే కాంగ్రెస్ లో చేరతానని స్పష్టం చేసినట్లు సమాచారం.
బీఆర్ఎస్ నాయకులకు పొంగులేటి వార్నింగ్
0
621
Previous article
Latest Articles
మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం.. కాంగ్రెస్ లేదా బీజేపీలోకి?
మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందా...? అందుకే గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారా...? బిఆర్ఎస్ అధిష్టానం సైతం మల్లారెడ్డిని లైట్ తీసుకుందా...? తాజాగా మాజీ మంత్రి...
- Advertisement -
- Advertisement -


