29.1 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

బిగ్ అలర్ట్: మేలో రోజుకు 50వేల కరోనా కేసులు

కరోనా(Corona) మహమ్మారి మళ్లీ దేశంలో విజృంభిస్తోంది. రోజువారీ కేసులు 10వేలకు పైగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటువంటి తరుణంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ కరోనా కేసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మే నెల రెండో వారం నుంచి రోజువారీ కేసులు 50వేల నుంచి 60వేల మధ్యలో నమోదు కావొచ్చని తెలిపారు. దేశంలో ఐదు శాతం మందికి సహజ రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోయిందని.. దీంతో కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశలున్నాయని చెప్పారు.

Corona |అయితే 130కోట్లకు పైగా ఉన్న భారతదేశంలో రోజుకు 60వేల కేసులు పెద్ద విషయం కాదన్నారు. ఇప్పటికే నమోదవుతున్న చాలా కరోనా కేసుల్లో స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని.. దీంతో కరోనాను కూడా ఓ సాధారణ ఫ్లూగానే చూడాలని  వెల్లడించారు. కానీ కరోనా కొత్త వేరియంట్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అగర్వాల్ హెచ్చరించారు.

Read Also: జపాన్ ప్రధానిపై బాంబు దాడి.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Follow us on:  YoutubeKooGoogle News

 

 

 

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్