Telangana Covid Buliten | తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క హైదరాబాద్లోనే 18 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి.. భౌతిక దూరాన్ని పాటించించాలని సూచించింది.
తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల.. స్వల్పంగా పెరిగిన కేసులు
0
320
Previous article
Next article
Latest Articles
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -
- Advertisement -


