బ్రేకింగ్: తీవ్ర విషాదం… నీటిసంపులో పడి ముగ్గురు మృతి

హైదరాబాద్(Hyderabad) షేక్ పేట పారామౌంట్ కాలనీలో విషాదం నెలకొంది. నీటిసంపు క్లీన్ చేస్తుండగా… విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు ఆనస్, రిజ్వాన్, రజాక్ గా గుర్తించారు. మొదటగా రజాక్ నీటి సంపులో పడగా.. అతన్ని కాపాడేందుకు వెళ్లి ఆనస్, రిజ్వాన్ కూడా మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు… దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త.. రాష్ట్ర తలసరి ఆదాయం ఎంతంటే?

Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్