పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో TSPSC కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకైనట్లు నిర్థారణ కావడంతో ఈనెల 5న జరిగిన పరీక్షను రద్దు చేసింది. 837 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షను 5వేల మంది అభ్యర్థులు రాశారు. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని TSPSC పేర్కొంది.
బిగ్ బ్రేకింగ్: AE పరీక్ష రద్దు చేసిన TSPSC
0
572
Previous article
Next article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


