24.2 C
Hyderabad
Monday, September 25, 2023

మిథునం సినిమా నిర్మాత మోయిదా ఆనందరావు మృతి

ఆంధ్రప్రదేశ్: మిథునం సినిమా నిర్మాత మోయిదా ఆనందరావు (57) మృతి చెందారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ఆనందరావు గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైజాగ్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆనందరావు.. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఈయన సంఘ సేవకునిగా కూడా పనిచేశారు. ఆనందరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.

Latest Articles

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్