28.7 C
Hyderabad
Thursday, March 13, 2025
spot_img

శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం

ఆంధ్రప్రదేశ్ లోని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆపదమొక్కుల వాడి దర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 68,365 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,818 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 5

Read Also: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

గవర్నమెంట్ విద్యాలయాలకు ఆ నాటి వైభవం తిరిగి వచ్చేనా..? – హస్తం సర్కారు తీరుతో చిగురిస్తున్న ఆశలు

కారణాలు ఏవైనా, తప్పిదాలు ఎవరివైనా...చేతులు కాలిపోయాక పత్రాలతోను, నిండా మునిగిపోయాక రక్షణ చర్యలతోను ఏం ఫలితం ఉంటుంది. ప్రైవేట్ ను పరోక్షంగా ప్రోత్సహించే ప్రభుత్వాలు.. ఆ ప్రైవేట్ పై ప్రత్యక్షంగా దండయాత్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్