34.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock Market |దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9:30 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 768.41 పాయింట్లు నష్టపోయి 59,037.78 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 214.10 పాయింట్ల నష్టంతో 17,375.50 దగ్గర ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹82.05గా ఉంది. లాభాల బాటలో భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటర్స్‌ షేర్లు ఉన్నాయి. ఇక నష్టాలు చవిచూసిన బాటలో సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఐటీసీ, కొటాక్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫీ షేర్లు కొనసాగుతున్నాయి.

Read Also: తెలంగాణపై.. బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ కక్ష సాధిస్తోంది: కేసిఆర్
Follow us on:   Youtube   Instagram

Latest Articles

కాంగ్రెస్‌ నయవంచనకు పాల్పడింది- కేటీఆర్‌

రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఆ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్