25.5 C
Hyderabad
Friday, March 14, 2025
spot_img

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock Market |దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9:30 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 768.41 పాయింట్లు నష్టపోయి 59,037.78 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 214.10 పాయింట్ల నష్టంతో 17,375.50 దగ్గర ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹82.05గా ఉంది. లాభాల బాటలో భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటర్స్‌ షేర్లు ఉన్నాయి. ఇక నష్టాలు చవిచూసిన బాటలో సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఐటీసీ, కొటాక్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫీ షేర్లు కొనసాగుతున్నాయి.

Read Also: తెలంగాణపై.. బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ కక్ష సాధిస్తోంది: కేసిఆర్
Follow us on:   Youtube   Instagram

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్