Stock Market |దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9:30 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 768.41 పాయింట్లు నష్టపోయి 59,037.78 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 214.10 పాయింట్ల నష్టంతో 17,375.50 దగ్గర ఉంది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹82.05గా ఉంది. లాభాల బాటలో భారతీ ఎయిర్టెల్, టాటా మోటర్స్ షేర్లు ఉన్నాయి. ఇక నష్టాలు చవిచూసిన బాటలో సన్ఫార్మా, ఎన్టీపీసీ, మారుతీ, హెచ్సీఎల్ టెక్, విప్రో, ఐటీసీ, కొటాక్ బ్యాంక్, పవర్గ్రిడ్, ఇన్ఫీ షేర్లు కొనసాగుతున్నాయి.
భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
0
348
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


