గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో కరోనా కలకలం రేగింది. దుగ్గిరాల, చినకాకానిలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు ఐదుకు చేరాయి. జిల్లాల్లో మొత్తం ఆరు కేసులు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించింది. ఆసుపత్రులలో RTPCR కిట్లని అందుబాటులో ఉంచారు.
గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో కరోనా కలకలం
0
81
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్చాట్లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


