గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో కరోనా కలకలం రేగింది. దుగ్గిరాల, చినకాకానిలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు ఐదుకు చేరాయి. జిల్లాల్లో మొత్తం ఆరు కేసులు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించింది. ఆసుపత్రులలో RTPCR కిట్లని అందుబాటులో ఉంచారు.
గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో కరోనా కలకలం
0
13
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


