తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్దే విజయమని జోస్యం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తన పరిపాలన, నాయకత్వంపై చేయించుకున్న సొంత సర్వేలోనే ఇవే విషయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు. సీఎం సర్వేలో కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమయిందని, ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 78 సీట్లు గెలుస్తుందన్నారు. మీడియా, ఇంటెలిజెన్స్ విభాగాల ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఇదే విషయం స్పష్టమయిందని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది-కేటీఆర్
0
47
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


