మెగాస్టార్ చిరంజీవితో బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావు భేటీ అయ్యారు. జూబ్లిహిల్స్లోని చిరంజీవి ఇంటికి వెళ్లిన రామచందర్రావు ఆయనతో సమావేశమయ్యారు. మోదీ 12 ఏళ్ల పాలన విజయాలను ప్రజలకు చేరవేసే విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిరంజీవిని కలిసి వివరించారు. మోదీ 12 ఏళ్ల పాలనపై ఇటీవల సినీ, వ్యాపార ప్రముఖులతో వరుసగా భేటీ అవుతున్నారు రామచందర్ రావు. ఇప్పటికే పలువురు సినీ, వ్యాపార ప్రముఖులను కలిశారు.
చిరంజీవితో రామచందర్రావు భేటీ
0
23
Previous article
Next article
Latest Articles
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో
మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.3 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. 4...
- Advertisement -
- Advertisement -


