నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి.. 24,013 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 607 పాయింట్లు నష్టపోయి.. 76,802 వద్ద ట్రేడవుతోంది. వరుసగా రెండోరోజు స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

Latest Articles

ఎమ్మెల్సీ అనంత బాబుకు వైద్యపరీక్షలు

రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్‌కి అనంతబాబును తరలించారు. డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్