వైసీపీ నిరసనలతో ఏపీ అట్టుడుకుతోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు నిరసన బాటపట్టారు. కృష్ణాజిల్లా గుడివాడలో మాజీమంత్రి కొడాలి నాని పాదయాత్ర చేపట్టారు. దీంతో గుడివాడలో పొలిటికల్ హీట్ నెలకొంది. స్థానిక కూటమి నేతలను వ్యతిరేకిస్తూ.. వైసీపీ నేతలు నినాదాలు చేస్తుండటంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కొడాలి నాని పాదయాత్ర
0
13
Latest Articles
సుహాస్ సరికొత్త పాత్రలో.. మండాడి
కలర్ ఫోటో, హిట్ 2, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు.. ఇలా విభిన్న కథా చిత్రాలతో మెప్పించిన టాలెంటెడ్ ఆర్టిస్ట్ సుహాస్. ఇప్పుడు మండాడి అనే మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల...
- Advertisement -
- Advertisement -


