వైసీపీ నిరసనలతో ఏపీ అట్టుడుకుతోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు నిరసన బాటపట్టారు. కృష్ణాజిల్లా గుడివాడలో మాజీమంత్రి కొడాలి నాని పాదయాత్ర చేపట్టారు. దీంతో గుడివాడలో పొలిటికల్ హీట్ నెలకొంది. స్థానిక కూటమి నేతలను వ్యతిరేకిస్తూ.. వైసీపీ నేతలు నినాదాలు చేస్తుండటంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కొడాలి నాని పాదయాత్ర
0
41
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


