వైసీపీ నిరసనలతో ఏపీ అట్టుడుకుతోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై అన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు నిరసన బాటపట్టారు. కృష్ణాజిల్లా గుడివాడలో మాజీమంత్రి కొడాలి నాని పాదయాత్ర చేపట్టారు. దీంతో గుడివాడలో పొలిటికల్ హీట్ నెలకొంది. స్థానిక కూటమి నేతలను వ్యతిరేకిస్తూ.. వైసీపీ నేతలు నినాదాలు చేస్తుండటంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కొడాలి నాని పాదయాత్ర
0
55
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


