ఢిల్లీలో భారత ఎన్నికల కమిషన్ అధికారులను కాంగ్రెస్ నేతలు కలిశారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై..ఈసీకి ఫిర్యాదు చేశారు. నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకు వెళ్లే యోచనలో AICC ఉంది. తెలంగాణ అటర్నీ జనరల్తో AICC మంతనాలు జరుపుతోంది.
ఈసీని కలిసిన కాంగ్రెస్ నేతలు.. మీనాక్షి అంశంపై సుప్రీంకోర్టుకు?
0
93
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


