తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ గోపాలపురానికి చెందిన భాగ్యవతి బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయింది. అక్కడ యజమాని చేతిలో వేధింపులకు గురైన ఆమె.. సోషల్ మీడియా ద్వారా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను వేడుకుంది. వీడియో వైరల్ కావడంతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే స్పందించి ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించారు. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన ఏపీ NRI టీం అధికారులు, కువైట్లోని భారత రాయబార కార్యాలయం సహాయంతో భాగ్యవతిని విడిపించి స్వదేశానికి తీసుకొచ్చారు. దీంతో ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు
కువైట్ నుండి తిరుపతి జిల్లా మహిళ రెస్క్యూ
0
12
Latest Articles
పాదయాత్రకు కేటీఆర్ రెడీ..!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్రలకు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఎండనక, వాననక జనం కోసం నడిచిన ఏ నాయకుడికైనా ప్రజలు అధికార పీఠాన్ని కట్టబెట్టారు. దివంగత నేత వైఎస్సార్ నుంచి మొదలుపెడితే...
- Advertisement -
- Advertisement -


