తెలంగాణ ఈగల్ పోలీసులు సంచలన ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా నెట్వర్క్ను ఈగల్ ఫోర్స్ ఛేదించింది. థాయ్లాండ్ నుండి ఇండియాకు అక్రమంగా తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయ్ని సీజ్ చేసింది. ముఠా వద్ద నుండి రూ. 12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కీలక సూత్రధారి అయిన విదేశీ మహిళతో పాటు 10 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు.
తెలంగాణ ఈగల్ పోలీసుల సంచలన ఆపరేషన్… రూ. 12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం
0
16
Latest Articles
ప్రముఖ యూట్యూబర్ రమా నందన కుటుంబంపై చీటింగ్ కేసు నమోదు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రముఖ యూట్యూబర్, మన శంకర వర ప్రసాద్ నటి రమా నందన అలియాస్ నందు కుటుంబంపై కేసు నమోదైంది. యూకే వీసా రెన్యూవల్ పేరిట రూ.15 లక్షల టోకరా...
- Advertisement -
- Advertisement -


