జమ్మూ కశ్మీర్లో ఒక్క ఉగ్రవాద సంబంధిత హత్య, దాడి లేని నెలగా మే 2026 ను గుర్తించారు అధికారులు. 30ఏళ్లలో ఎటువంటి ఉగ్ర చర్యలు లేని నెల లేదని పేర్కొన్నారు అధికారులు. ఉగ్ర నెట్వర్క్పై తాము తీసుకుంటున్న కఠిన చర్యల వల్లే ఇది సాధ్యమయ్యిందని వ్యాఖ్యానించారు.
టెర్రర్ ఫ్రీ మంత్గా ‘మే’… కఠిన చర్యల వల్లే సాధ్యమైందన్న అధికారులు
0
40
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


