ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. కాంగో, ఉగాండా, సూడాన్లకు ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా సూచించింది.ఈ దేశాల నుంచి తిరిగి వచ్చేవారికి జ్వరం, నీరసం, వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. విమానాశ్రయాల్లో తనిఖీలను కూడా ముమ్మరం చేసింది.
విజృంభిస్తోన్న ఎబోలా.. అప్రమత్తతను పెంచిన భారత్
0
8
Previous article
Next article
Latest Articles
విమానం గాల్లో ఉండగా పైలట్కు గుండెపోటు
విమానం గాల్లో 30 వేల అడుగుల ఎత్తులో ఉండగా పైలట్కు గుండెపోటు వచ్చింది. ఈ ఘటన స్పెయిన్లోని టెనెరెట్ నుంచి బర్మింగ్హామ్కు వెళ్తున్న జెట్2 విమానంలో చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 220మంది...
- Advertisement -
- Advertisement -


