పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ పురస్కారం (Pulitzer Prize) ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు లభించింది. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలపై చేసిన లోతైన పరిశోధనాత్మక రిపోర్టింగ్కు గాను ఆనంద్ ఆర్కే, సుపర్ణ శర్మ ఈ అవార్డును అందుకున్నారు. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ , కామెంటరీ విభాగంలో ఈ అవార్డు ప్రకటించబడింది. వారు బ్లూమ్బెర్గ్కు చెందిన నటాలీ ఒబికో పియర్సన్తో కలిసి ఈ పురస్కారాన్ని పంచుకోనున్నారు.
ఇద్దరు ఇండియన్ జర్నలిస్టులకు పులిట్జర్ పురస్కారం
0
60
Previous article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


