ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిద్దిపేట రెడ్డి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేటలో రెడ్లపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహానికి జేఏసీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఒక్క బీసీ ఓట్లతోనే మల్లన్న గెలవలేదని, బీసీలపై ప్రేమ ఉంటే వారి కోసం కొట్లాడాలన్నారు. మల్లన్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. చిన్నకోడూర్తో పాటు పలు పోలీసు స్టేషన్లలలో వారు ఫిర్యాదులు చేశారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెడ్డి బంధువులు కాంగ్రెస్కు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి జేఏసీ డిమాండ్
0
186
Previous article
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


