మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబు రాజ్యాంగాన్ని చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికీ 15వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేని పక్షంలో ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థుల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది – రాజా
0
212
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


