గాంధీ భవన్లో గందరగోళం నెలకొంది. గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ స్టేట్ బాడీ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. సమావేశంలో భద్రాద్రి జిల్లా సెక్రటరీగా పోటీ చేసిన సుధీర్పై దాడి జరిగింది. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం పట్ల భద్రాద్రి కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చీకటి కార్తీక్ కి పోటీ చేసే అర్హత లేకపోయినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడుగా ఎంపిక చేశారని ఆరోపించడంతో దాడికి దిగారు యూత్ కాంగ్రెస్ శ్రేణులు. యూత్ కాంగ్రెస్లో కష్టపడి పని చేసిన వారికి పదవులు రావడం లేదని సుధీర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు
0
197
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


