ఒంగోలులో పోలీసు విచారణకి రాలేనని అంటూ వాట్సప్ మెసేజ్ పెట్టారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో నాలుగు రోజులు గడువు కోరారు. పోలీసుల దర్యాప్తుకి సహకరిస్తానని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై ఎక్స్ లో మార్ఫింగ్ ఫోటోలు పెట్టిన కేసులో రాంగోపాల్ వర్మకి పోలీసులు నోటీలు ఇచ్చారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదయింది.
విచారణకి రాలేను పోలీసులకు వాట్సప్ మెసేజ్ పెట్టిన వర్మ
0
229
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


