వీడెవండి బాబు.. సైకోలకే సైకో లాగా ఉన్నాడు. ఆటలో ఓడిపోయాడని ఏకంగా ఏడుగురిని కాల్చి చంపాడు. బ్రెజిల్ కు చెందిన ఎడ్గర్ రికార్డో.. సినోప్ నగరంలోని స్థానిక పూల్ హాల్ లో ఓ వ్యక్తితో పందెం కాసి పూల్ గేమ్ ఆడాడు. అయితే ఆ గేమ్ లో రికార్డో ఓడిపోయాడు. కొంతసేపటి తర్వాత తన స్నేహితుడు రెబిరోతో కలిసి వచ్చి మళ్లీ గేమ్ ఆడగా.. ఆ పందెంలోనూ ఓడిపోవడంతో అక్కడున్న వారు అతడిని చూసి నవ్వారు. దీంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన రికార్డో.. వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పూల్ యజమానితో సహా ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Brazil | ఆటలో ఓడిపోయాడు.. ఏడుగురిని కాల్చేశాడు
0
499
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


