తన భర్త సోషల్మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ను పోలీసులు కావాలనే వేధిస్తున్నారని ఆయన భార్య ఇంటూరి సుజన ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఆమె కలిశారు. తన భర్తను పోలీసులు కేసుల పేరిట వేధిస్తున్నారని తెలిపారు. రవికిరణ్ చెప్పని మాటలను పోలీసులే రాసుకుని కాగితాలపై సంతకం తీసుకున్నారని ఆరోపించారు. తన భర్తకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని అన్నారు. తన భర్త ఇంటూరి రవికిరణ్పై ఇప్పటికి తొమ్మిది కేసులు పెట్టారని సుజన ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ను కలిసిన ఇంటూరి రవికిరణ్ భార్య సుజన
0
159
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


