తన భర్త సోషల్మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ను పోలీసులు కావాలనే వేధిస్తున్నారని ఆయన భార్య ఇంటూరి సుజన ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఆమె కలిశారు. తన భర్తను పోలీసులు కేసుల పేరిట వేధిస్తున్నారని తెలిపారు. రవికిరణ్ చెప్పని మాటలను పోలీసులే రాసుకుని కాగితాలపై సంతకం తీసుకున్నారని ఆరోపించారు. తన భర్తకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని అన్నారు. తన భర్త ఇంటూరి రవికిరణ్పై ఇప్పటికి తొమ్మిది కేసులు పెట్టారని సుజన ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ను కలిసిన ఇంటూరి రవికిరణ్ భార్య సుజన
0
149
Previous article
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


