నేడు గుంటూరు, కడప జిల్లాల్లో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు కాసేపట్లో తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి.. గుంటూరు యువకుడి దాడిలో మృతి చెందిన యువతి సహానా కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడ నుంచి బద్వేలుకు చేరుకుని ప్రేమోన్మాది దాడిలో మరణించిన దస్తగిరమ్మ కుటుంబానికి పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకోనున్న జగన్.. రాత్రికి అక్కడే బస చేస్తారు. కూటమి సర్కార్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని.. మహిళలకు రక్షణ కరువైందని తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది వైసీపీ. ఈక్రమంలోనే అత్యాచారం, హత్య సంఘటనలు జరిగిన గుంటూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు జగన్.
గుంటూరు, కడప జిల్లాల్లో జగన్ పర్యటన
0
231
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


