గురుకుల అద్దె బిల్డింగుల మీద ప్రశ్నించిన కేటీఆర్కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. గురుకులాలు మూసివేసేలా చేసేలా కేటీఆర్, హరీష్ రావు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత నాలుగు సంవత్సరాలుగా అద్దె బిల్లులు చెల్లించలేదన్నారు.అద్దె బిల్డింగుల యజమానులు ఎవరి ప్రోద్బలంతో ఇలా చేస్తున్నారో తెలియడం లేదన్నారు. యజమానులకు పెండింగ్ బిల్లులు ప్రభుత్వం బాధ్యతగా చెల్లిస్తుందని.. గురుకుల విద్యార్థులను ఇబ్బందులు కలగజేయద్దన్నారు. అద్దె బిల్డింగులు తాళం వేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలిచ్చామని తెలిపారు.
గురుకుల అద్దె బిల్డింగుల మీద ప్రశ్నించిన కేటీఆర్కు మంత్రి పొన్నం కౌంటర్
0
321
Previous article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


