29.2 C
Hyderabad
Sunday, January 18, 2026
spot_img

సినిమా వాళ్లను కామెంట్ చేయడం.. తమాషా అయిపోయింది – తమ్మారెడ్డి భరద్వాజ

సినిమా వాళ్లను కామెంట్ చేయడం తమాషా అయిపోయిందన్నారు దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన… బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. అవసరమైతే ప్రభుత్వాలు ఈ విషయంలో ఎవరు ఎలా మాట్లాడాలన్న దానిపై ప్రజాప్రతినిధులకు క్లాస్‌లు పెట్టాలన్నారు. చిత్ర పరిశ్రమ వాళ్లు తిరగబడే పరిస్థితికి తేకుండా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్