BRS ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కాసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరారామె. ఇవాళ సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తవుతాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో కవిత అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మళ్లీ ఇప్పుడు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరారు.
ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత
0
210
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


