కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. మూసీ పరివాహక ప్రజల పాలిట సీఎం రేవంత్ రెడ్డి కాలయముడిగా మారారన్నారు. 25వేల కుటుంబాలను రోడ్డున పడేశారని.. లక్షమందిని నిరాశ్రయులను చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలోనే తమకు పట్టాలు వచ్చాయని ప్రజలు చెబుతున్నారన్నారు. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు చెప్తున్నారని పేదలు అడుగుతున్నారని చెప్పారు. వంద రోజుల్లోనే హామీలన్ని నెరవేరుస్తామని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఇప్పుడెందుకు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.
మూసీ పరివాహక ప్రజల పాలిట సీఎం కాలయముడిగా మారారు – కేటీఆర్
0
175
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


