ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డికి ఊరట లభించింది. ఓటుకు నోటు కేసు బదిలీపై సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది. ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. రేవంత్ విచారణను ప్రభావితం చేస్తారనేది ఆపోహే అని తెలిపింది. జగదీష్ రెడ్డి పిటిషన్ను ఎంటర్టైన్ చేయలేమని కోర్టు చెప్పింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డికి ఆదేశాలిచ్చింది. రేవంత్కు కేసు విషయాలు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీఎం రేవంత్ కేసులో జోక్యం చేసుకుంటే పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది.
సుప్రీం కోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
0
193
Previous article
Next article
Latest Articles
ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఈ...
- Advertisement -
- Advertisement -


