రాజకీయాల్లో దూషణలు. పొగడ్తలు.. బెదిరింపులు ఆనవాయితీ అవుతోందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 240 స్థానాలు రావడంతో బీజేపీకి టెన్షన్ పట్టుకుందని ఆయన అన్నారు. ఏం మాట్లాడుతున్నారో బీజేపీ నాయకులకు అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్త పాదయాత్ర చేపట్టారని వీహెచ్ గుర్తుచేశారు. రాహుల్ పాదయాత్ర వల్లే ఇండియా కూటమికి ఇన్ని సీట్లు వచ్చాయని అన్నారు.
అందుకే రాహుల్ ఇండియా పాదయాత్ర – వీహెచ్
0
418
Previous article
Next article
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


