27.1 C
Hyderabad
Monday, July 14, 2025
spot_img

రాహూల్‌గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళన

రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తనున్నాయి. ఆందోళనలో భాగంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయనున్నారు కమలనాథులు.

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్.. వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో జరిగిన ఓ ముఖాముఖి సమావేశంలో రిజర్వేషన్లపై మాట్లాడారు. భారతదేశం న్యాయమైన దేశంగా మారినపుడే రిజర్వేషన్ల తొలగింపు గురించి ఆలోచించాలి, ప్రస్తుతం భారతదేశంలో న్యాయం లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలే తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా భారత్ ను అవమానించేలా మాట్లాడుతున్నాడాని మండిపడుతోంది కమలదళం. ఈ నేపథ్యంలోనే నేడు ఆందోళనకు పిలుపునిచ్చింది బీజేపీ.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్