బీసీ కులగణన మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ మాజీ పీ సీ సీ చీఫ్ హనుమంత్ రావు అన్నారు. కులగణన జరిగినప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని వీహెచ్ తెలిపారు. బీసీ కులగణనకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేసి బీ సీ కమీషన్ ఏర్పాటు చేసామని దేశ వ్యాప్తంగా అన్ని కులాల గుణన కోసం ఢిల్లి వేదికగా పొరడుతామన్నారు వీ హెచ్.
ప్రభుత్వం తలుచుకుంటే 2 నెలల్లో గణన చేయొచ్చు – వీహెచ్
0
228
Previous article
Next article
Latest Articles
విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ ఉద్యమం
విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుంది. తొలి దశ ప్రచారాన్ని హస్తం పార్టీ ప్రకటించింది. పేపర్ లీక్లు, పరీక్షల అవకతవకలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. రాహుల్ గాంధీ విద్యార్థి...
- Advertisement -
- Advertisement -


