విజయవాడ బుడమేరు వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సేవలు అందిస్తుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లని బోట్ల ఢీకొన్న ఘటన పై ప్రభుత్వం విచారణ చేస్తోందన్నారు. జాతీయ విపత్తుగా నిర్ణయించాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయన్నారు. వాటికి అనుగుణంగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. వరదల్లాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామంటున్న సుజనా చౌదరి.
వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సేవలు అందిస్తుంది – సుజనా చౌదరి
0
338
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


