వైసీపీ నేతలు విమర్శలు మాని సహాయక చర్యల్లో పాల్గొనాలని హితవు పలికారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మూడు రోజుల నుంచి తాను కనిపించడంలేదని విమర్శిస్తున్న వైసీపీ నేతలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. సహాయక చర్యలకు ఇబ్బందులు కలగకూడదనే తాను వరద సహాయక చర్యల్లో పాల్గొనలేదని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వైసీపీ నేతలు ముందు సాయం చేసి మాట్లాడాలని ఆయన చురకలింటించారు. ఇళ్లల్లో కూర్చొని విమర్శిస్తామంటే అది పద్ధతి కాదని..బయటికొచ్చి సహాయకచర్యల్లో పాల్గొంటే తాము కూడా సహకరిస్తామని పవన్ చెప్పారు.
వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్
0
225
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


